ఉచిత ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారు.. ఇంచార్జ్ ఏనుగు

52பார்த்தது
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తుండడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చడం లేదని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు గొడవలు పెట్టుకుంటున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించడం తగదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియా ఇచ్చిన గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி