రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. ఎమ్మెల్యే పోచారం

80பார்த்தது
రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ పట్టణంలో ఈనెల 4న జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్ ను పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బాన్సువాడ టౌన్, రూరల్ గ్రామాల కార్యకర్తలతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி