నిజమైన కార్యకర్తలు నాతోనే ఉన్నారు.. ఎమ్మెల్యే పోచారం

81பார்த்தது
నిజమైన కార్యకర్తలు నాతోనే ఉన్నారు.. ఎమ్మెల్యే పోచారం
ప్రభుత్వం మారగానే కొంతమంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి పోయారని తాలు పోయి గట్టిదనమే ఉందని, నిజమైన కార్యకర్తలు నాతోనే ఉన్నారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி