అయ్యప్ప ఆలయంలో మోడీ పేరుపై పూజ కార్యక్రమాలు

67பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అర్చన, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ దేశ ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో, దేశ ప్రధాని నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందిస్తూ ఆరోగ్యంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி