ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు.. కాసుల

81பார்த்தது
ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

தொடர்புடைய செய்தி