మరమ్మత్తు కేంద్రాన్ని తనిఖీ చేసిన నోడల్ అధికారి మాధవ్

57பார்த்தது
మరమ్మత్తు కేంద్రాన్ని తనిఖీ చేసిన నోడల్ అధికారి మాధవ్
బాన్సువాడ పట్టణంలోని విద్యుత్ నియంత్రిక మరమ్మత్తు కేంద్రాన్ని శనివారం విద్యుత్ నోడల్ అధికారి మాధవ్ తనిఖీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తు కోసం వచ్చే వారికి సకాలంలో మరమ్మత్తులు చేసి అందజేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి రమేష్ బాబు, డివిజనల్ అధికారి కామేశ్వరరావు, డివిజనల్ ఇంజనీర్ నాగరాజు, శిరీష్ సత్యర్త, నాందేవ్, సబ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி