డబుల్ ఇండ్ల పెండింగ్ బిల్లులు ఇప్పించే బాధ్యత నాది..

78பார்த்தது
డబుల్ ఇండ్ల పెండింగ్ బిల్లులు ఇప్పించే బాధ్యత నాది..
బాన్సువాడ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ నాయకులు ఆపుతున్నారని, ఎన్నికల తర్వాత బిల్లుల చెల్లింపు కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తానన్నారు.

தொடர்புடைய செய்தி