రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పార్టీ కాంగ్రెస్.. పోచారం

71பார்த்தது
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పార్టీ కాంగ్రెస్.. పోచారం
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నమ్మించి మోసం చేశారని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా గ్రామంలో ప్రచారం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி