మాజీ ఎంపీటీసీ రవీందర్ ను సత్కరించిన బిజెపి నాయకులు

71பார்த்தது
మాజీ ఎంపీటీసీ రవీందర్ ను సత్కరించిన బిజెపి నాయకులు
మోస్ర మండలంలోని చింతకుంట, తిమ్మాపూర్ గ్రామాల ఎంపీటీసీగా బిజెపి నుండి గెలుపొందిన ఎంపీటీసీ కోర్వి రవి పదవీకాలం ఇటీవల ముగియడంతో శుక్రవారం బిజెపి నాయకులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ భూపాల్ రెడ్డి, బిజెపి నాయకులు మక్కన్న, నాగం సాయిలు, పబ్బ శేఖర్, లక్ష్మణ్ రెడ్డి, గంగారెడ్డి, రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி