నాయకులను ఎదగనీయలేని వ్యక్తి ఎమ్మెల్యే.. వైస్ చైర్మన్ జుబేర్

83பார்த்தது
బాన్సువాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది కష్టపడ్డ నాయకులకు రాజకీయంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎదుగునీయకుండా చేసిన వ్యక్తి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி