ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి

52பார்த்தது
ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాదులతో రాత్రి జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఒక CRPF జవాన్ మరణించారు. కతువా జిల్లా సైదా సుఖాల్ గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో CRPF జవాన్ కబీర్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించాడని అధికారులు బుధవారం తెలిపారు. దోడా జిల్లాలో చెక్‌పోస్ట్‌పై ఉగ్రదాడితో ఐదుగురు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி