మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

61பார்த்தது
మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థినిలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఘనంగా బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే వెంకయ్యతో పాటు సహాయ ఆచార్యులు దేవన్న రాజేందర్, మనోజ్ కుమార్, గట్టయ్య, అంజయ్య, శ్రీకాంత్, సత్తయ్య విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி