జగిత్యాల: నవదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

50பார்த்தது
జగిత్యాల: నవదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని గోవింద పల్లెలో గల నవదుర్గపీఠంలో అమ్మవారిని శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నవ దుర్గ సమితి సభ్యులు శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి, గొల్లపెల్లి సర్పంచ్ నితిష్, నవదుర్గ సమితి సభ్యులు మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி