రేపు మెట్పల్లిలో మాజీ గవర్నర్ సాగర్ జి పర్యటన

73பார்த்தது
రేపు మెట్పల్లిలో మాజీ గవర్నర్ సాగర్ జి పర్యటన
రేపు మాజీ మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు మెట్పల్లి పర్యటన సందర్భంగా ముందుగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పార్కులో సాగర్ జి వివిధ కుల సంఘాలు పట్టణపుర ప్రముఖులను అందరిని ఆప్యాయంగా అంబేద్కర్ పార్కులో కలుస్తారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు వివిధ గ్రామాల యువకులతో సమావేశం మరియు విడువల 14వ వార్డు కౌన్సిలర్ స్వర్గీయ మర్రిపోచయ్య సీనియర్ బిజెపి నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

தொடர்புடைய செய்தி