వెల్గటూర్: సాఫ్ట్ బాల్ గేమ్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

83பார்த்தது
వెల్గటూర్: సాఫ్ట్ బాల్ గేమ్ లో మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులు కరీంనగర్ లో అండర్ 19 సాఫ్ట్ బాల్ గేమ్ లో గెలిచినందున మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ క్రిష్ణ ప్రసాద్ వారిని శనివారం అభినందించారు. నేటి బాల బాలికలు చదువులోనే కాదు ఆటలో కూడా విజయం సాధించాలని స్పోర్ట్స్ ద్వారా కూడా ఉద్యోగాలు సాధించుకోవచ్చని పిల్లలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీ కొప్పుల రవీందర్, వైస్ ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி