పెగడపల్లి: ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సన్మానించిన ఎస్సై

72பார்த்தது
పెగడపల్లి: ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సన్మానించిన ఎస్సై
ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై రవికిరణ్ ఆదివారం సన్మానించారు. ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన లింగాపూర్ గ్రామానికి చెందిన తడగొండ నరేశ్, రాజారాంపల్లి తండాకు చెందిన నగవత్ స్వప్నలను స్థానిక పోలీస్ స్టేషన్లో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎస్సై మాట్లాడుతూ మండల యువత విరిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி