పెగడపల్లి: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

85பார்த்தது
పెగడపల్లి: దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో మల్యాల సీఐ నీలం రవి కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఆదివారం మండలంలోని నంచర్ల గ్రామాన్ని ఎస్సై రవి కిరణ్‌తో కలిసి సందర్శించారు. గ్రామంలోని దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி