జగిత్యాల: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్

71பார்த்தது
జగిత్యాల: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో గల కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. మహా మండపంలో అడ్లూరిని అర్చకులు వేదోక్త ఆశీర్వాదాలు అందించారు. ఆలయ ఈఓ ఎం. రామకృష్ణా రావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ ఏఈఓ వి. అంజయ్య, పర్యవేక్షకులు గుండి హరిహర నాథ్, చంద్ర శేఖర్, పరిశీలకులు చెక్కిళ్ళ అశోక్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி