బీఆర్ఎస్‌ నేతలకు జగ్గారెడ్డి వార్నింగ్

71பார்த்தது
బీఆర్ఎస్‌ నేతలకు జగ్గారెడ్డి వార్నింగ్
TG: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడ్డగొట్టాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. ‘‘రేవంత్‌ను ఎవరైనా పనికిమాలిన వాడు అంటే సహించేది లేదు. సీఎంపై కేసీఆర్‌, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకు కోస్తాం. బీఆర్‌ఎస్‌ నేతలు.. హైదరాబాద్‌ ప్రజల మూడ్‌ను ఖరాబ్‌ చేశారు. గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం’’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

தொடர்புடைய செய்தி