ప్రధాని మోదీకి జ‌గ‌న్ లేఖ‌..!

53பார்த்தது
ప్రధాని మోదీకి జ‌గ‌న్ లేఖ‌..!
తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై మ‌రో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్.. ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. ఈ లేఖ‌లో శ్రీవారి ల‌డ్డూ వివాదంపై టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అసత్యాలు ప్ర‌చారం చేస్తుంద‌ని పేర్కొన్నారు. సీఎం చంద్ర‌బాబు చెప్పిన అస‌త్యాల వ‌ల‌న కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. శ్రీవారి ల‌డ్డూ వివాదంలో వాస్త‌వాలు నిగ్గు తేల్చాల‌ని జ‌గ‌న్ లేఖ‌లో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி