14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో అంతర్జాతీయ మ్యాచ్

73பார்த்தது
14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో అంతర్జాతీయ మ్యాచ్
బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను గ్వాలియర్‌ వేదికగా భారత్ ఆడనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. చివరిసారిగా 2010లో భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

தொடர்புடைய செய்தி