పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలంటూ ఐరాస తీర్మానం, ఓటింగ్ కు దూరంగా ఉన్న భారత్

62பார்த்தது
పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలంటూ ఐరాస తీర్మానం, ఓటింగ్ కు దూరంగా ఉన్న భారత్
పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGO)లో చేసిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ బుధవారం దూరంగా ఉంది. 193 దేశాలకు గాను 124 దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానానికి ఆమోదం లభించింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా 14 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. యూకే, కెనడా, జర్మనీ, ఉక్రెయిన్ సహా 43 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

தொடர்புடைய செய்தி