గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం: పండితులు

54பார்த்தது
గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం: పండితులు
అప్పుల బాధలు పోవాలన్నా, ఇంట్లో సంపద నెలకొనాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో కడగాలి. అంతేకాకుండా ముగ్గు వేయాలి. శుభ్రత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. గుమ్మం ముందు ఉదయం ముగ్గు వేసి, సాయంత్రం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు. నిత్యం ఇళ్లలో తులసిని పూజిస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఆ ఇంట్లో ఉంటుంది.
Job Suitcase

Jobs near you