నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్

78பார்த்தது
నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్
తన కుమారుడు జునైద్‌ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులోనే తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. త్వరలో టెలికాస్ట్ కానున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. ‘భారత్ అనేక సంస్కృతులకు నిలయం. దేశవ్యాప్తంగా జర్నీ చేసి అన్నీ తెలుసుకోవాలని, ప్రజలతో ఎలా ఉండాలనే విషయాలు చెప్పానన్నారు. స్కూల్, కాలేజీలలో చెప్పని అంశాలు కూడా ఈ ప్రయాణంలో తెలుస్తాయి’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி