ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

66பார்த்தது
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల యావత్ మాదిగ సమాజం హర్షం వ్యక్తం చేస్తోందని యాకుత్ పురా బీజేపీ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణకి బీజేపి సానుకూలంగా వ్యవహరించిందని అన్నారు. ఈ సందర్భంగా యాకుత్ పురాలో బీజేపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி