పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

82பார்த்தது
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం 8వ వార్డు రాజీవ్ ఇందిరమ్మ కాలనీలో సుమారు 40 లక్షల నిధులతో వైట్ వాష్, సిసి డ్రైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్
ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, కౌన్సిలర్ వెంకన్న గౌడ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி