మానవత్వంచాటుకున్న ఉపాధ్యాయుడు

59பார்த்தது
మానవత్వంచాటుకున్న ఉపాధ్యాయుడు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఉపాధ్యాయ దినోత్సవం నాడు మరోసారి మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయుడు. పూర్తి వివరాల్లోకి వెళితే యాలల మండలం యాలలా గ్రామ వాసి గాజుల వీరేశం మంతటి ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్ గా విద్య బోధిస్తున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ ద్వారా తెలుసుకున్న వీరేశం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఓ నెగటివ్ బ్లడ్ డొనేట్ చేశారు, పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇతరులు అభినందించారు.

தொடர்புடைய செய்தி