ఇందిర మహిళ శక్తి ప్రోగ్రాం లో పాల్గొన్న మేయర్

84பார்த்தது
ఇందిర మహిళ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక, సామాజికంగా ప్రగతి సాధించే దిశగా సాగుతున్నట్లు మేయర్ వెల్లడించారు. ఇందులో భాగంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుక్రవారం బోలా నగర్ కు చెందిన సహారా గ్రూప్ సభ్యులకు కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రూ. 4లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మైక్రో క్రెడిట్ ద్వారా 1, 718 గ్రూపులకు అందజేస్తామని మేయర్ వివరించారు.

தொடர்புடைய செய்தி