కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం: మహేష్ గౌడ్

71பார்த்தது
హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో జరిగిన సమగ్ర కుల గణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని బుధవారం విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోతామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీరితోపాటు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్, ప్రకాష్ తో పాటు పలువురు బిసి నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி