శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలో బీజేపీ నాయకులు

62பார்த்தது
బన్సిలాల్ పేట డివిజన్ పరిధిలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతీని పురస్కరించుకుని శనివారం అయన చిత్రపటానికి బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ. భారతీయ జన్ సంఘ్ పార్టీని స్థాపించి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చారని, దేశ సేవలో ఎన్నో సంవత్సరాలు గడిపారని, ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని కొనియాడారు.

தொடர்புடைய செய்தி