వివిధ మార్గాల్లో 29 రైలు సర్వీసులు రద్దు

62பார்த்தது
వివిధ మార్గాల్లో 29 రైలు సర్వీసులు రద్దు
సాంకేతిక కారణాల వల్ల వివిధ మార్గాల్లో 29 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు ద. మ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల10, 11 తేదీల్లో ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని సోమవారం తెలిపారు. రాజమండ్రి-విజయవాడ, విజయవాడ నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ-ఒంగోలు, విజయవాడ-మచిలీపట్నం, భీమవరంటౌన్ - నిడదవోలు, భీమవరంటౌన్-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி