మెట్రోలో ప్రయాణించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

80பார்த்தது
కంటోన్మెంట్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సామాన్యుడిగా మారారు. తాజాగా ఆయన హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులతో గురువారం ఆయన ముచ్చటించారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఈటలను కోరారు.

தொடர்புடைய செய்தி