ప్రజాభవన్ వద్ద దళిత బంధు బాధితులు నిరసన

68பார்த்தது
ప్రజా భవన్ వద్ద ధర్నాకు దలితబందు బాధితులు చేరుకుంటున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నారు. 2వ విడత దళితబందు నిధులను విడుదల చేసి గ్రౌండింగ్ అయిన లబ్దిదారుల ఖాతాలో జమ చేసి దళిత కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 500 మంది లబ్దిదారులు ధర్నా చేపట్టనున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

தொடர்புடைய செய்தி