చెట్లను నాటండి పర్యావరణాన్ని కాపాడండి

72பார்த்தது
చెట్లను నాటండి పర్యావరణాన్ని కాపాడండి
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ ప్రగతి నగర్ లోని అంబిర్ చెరువు పరిధిలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో గురువారం పాల్గొన్నా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెగ్గా మధుసూదన్ రెడ్డి, వీరబాబు గౌడ్, బండ్ల విజయ్ కుమార్, రవి గౌడ్, మేడ శ్రీనివాస్ రావు, వాసు వరగాని, మద్ది నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி