నిజాంపేట్ లో రేవంత్ రెడ్డికి పాలభిషేకం

70பார்த்தது
నిజాంపేట్ లో రేవంత్ రెడ్డికి  పాలభిషేకం
రైతు రుణమాఫీ అమలు సందర్భంగా కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కొలను హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి చిత్రపటానికి పలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ మొదటి విడతగా 1 లక్ష రూపాయల లోపు ఋణాలను సుమారు 7వేల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది అని అన్నారు.

தொடர்புடைய செய்தி