కుత్బుల్లాపూర్ మండలం భాగ్యలక్ష్మి కాలనీ రోడ్ నంబర్-4లో నాలా పొంగి పొర్లుతుండటంతో కాలనీలో మురుగు నీరు నిలిచి ఇబ్బంది పడుతున్నట్లు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేయగా, అధికారులు స్పందించి నాలా మరమ్మత్తు చేపించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి సహకరించిన లోకల్ న్యూస్ యాప్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.