బిల్డర్ అసోసియేషన్ సభకు హాజరైన మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల

55பார்த்தது
బిల్డర్ అసోసియేషన్ సభకు హాజరైన మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మిథిలా నగర్ నందు ప్రగతి నగర్ బిల్డర్ అసోసియేషన్ సభకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిడ్డలు ఎదుర్కొంటున్న నాలా కన్వెన్షన్, ఎయిర్ ఫోర్స్ అథారిటీ పర్మిషన్ సమస్యలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో దయాకర్, ఠాగూర్, కృష్ణమూర్తి, ఏవి రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி