నిజాంపేట్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

76பார்த்தது
నిజాంపేట్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్ టెంపుల్ చౌరస్తా వద్ద మంగళవారం తెలంగాణ అమరుల స్థూపం వద్ద ఆచార్య జయశంకర్ జయంతి, ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రగతినగర్ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోట్ల తిరుపతి, తుమ్మేటి శరత్ రెడ్డి, దార్కోల్ శ్రీనివాసరావు, సందీప్ గౌడ్, క్రాంతి, తిరుమలేష్, వేముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி