లారీ ఢీ కొని వ్యక్తి మృతి

51பார்த்தது
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி