చిమ్మచీకటి లేని జీవితంబులు మార్చె-దే విద్య గురువు...!

69பார்த்தது
చిమ్మచీకటి లేని జీవితంబులు మార్చె-దే విద్య గురువు...!
చౌడాపూర్ మండల కేంద్రం హన్మయ్య పల్లి ప్రాథమిక పాఠశాలలో సర్వే పల్లి రాధాకృష్ణ జయంతి సందర్బంగా యువ నాయకుడు బి. వెంకటేష్ ఆధ్వర్యంలో సర్వే పల్లి రాధాకృష్ణ, చదువుల తల్లి సావిత్రి పూలే, దంపతులకు చిత్ర పటానికి పూల మాల వేసి, పాఠశాల ఉపాధ్యాయులు దశరతముని సన్మానించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు అందజేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி