మహిళ కాంగ్రెస్ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

75பார்த்தது
మహిళ కాంగ్రెస్ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో ఆదివారం సునీత రావు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం మహిళ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ ఆదేశాల మేరకు దేశ తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 40 ఏళ్ల క్రితం మహిళ కాంగ్రెస్ ను ప్రారంభించారని సునిత రావు గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி