వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

74பார்த்தது
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకిస్తోందని బోర్డ్ చైర్మెన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేనీ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్లో వక్స్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకించిందని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி