గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలి

70பார்த்தது
గురుకుల పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బోధన సిబ్బంది సమస్యలకు పరిష్కరించాలని, పార్ట్ టైం టీచర్లను క్రమబద్ధీకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you