హైదరాబాద్: అంబేద్కర్‌ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

53பார்த்தது
భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி