అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన

50பார்த்தது
నాంపల్లి లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తీ స్థాయిలో రైతులకు రుణమాఫి చేయలేదని, అర్హులైన వారందరికీ రూ. 2 లక్షల రుణాన్ని మాపి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తగా గన్ పార్క్ చుట్టూ పోలీసులు మోహరించారు.

தொடர்புடைய செய்தி