వరదలో కొట్టుకుపోయి చనిపోయాడు

60பார்த்தது
ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ లోని బ్లాప్టిస్ట్ చర్చి వద్ద విజయ్(45) అనే రోజువారీ కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు స్థానికులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

தொடர்புடைய செய்தி