హుస్సేన్ సాగర్‌ ఫుల్‌.. డేంజరస్ లెవెల్

50பார்த்தது
భారీ వర్షాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్లో నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. దీంతో సోమవారం మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.

தொடர்புடைய செய்தி