డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

52பார்த்தது
ఆటో, క్యాబ్ మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు నెలకు రూ. 12, 000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాక్సిడెంట్ భీమాను రూ. 10లక్షలకు పెంచి, సాధారణ మరణాలకు వర్తింప చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி