దేశ జనగణలో కుల గణన చేపట్టాలి: గుజ్జ సత్యం

58பார்த்தது
దేశ జనగణలో కుల గణన వెంటనే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని రెండోరోజు జరిగిన మహాధర్నా ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ. బీసీల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్. కృష్ణయ్య అధ్వర్యంలో బీసీ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తామని అయన హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி