సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

77பார்த்தது
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యహ్నం బోనాల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్లలోచమ్మ అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరున్నమన్నారు. పలువురు కళాకారుల నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

தொடர்புடைய செய்தி